తెలుగు ప్రజలందరికి వికారినామ సంవత్సర శుభాకాంక్షలు
ఉగాది అనేది కాలానికి సంబంధించిన పండుగ. శ్రీ మహావిష్ణువు మత్య అవతారం ధరించి వేదాలు అపహరించిన సోమకుని చంపి బ్రహ్మదేవుడికి శ్రీమహావిష్ణువు వేదాలు ఇచ్చిన తరువాత బ్రహ్మదేవుడు సృష్టిని కార్యాన్ని ఒక శుభసమయమున చేయాలి అని నిర్ణయిచుకుంటాడు.
బ్రహ్మ దేవుడు ముందుగా యుగ ప్రారంభం లో వచ్చిన మొదటి సంవత్సము"ప్రభవనామసంవరం" ని నిర్ణయించుకుంటాడు.ఇందులో రెండు ఆయనాలు ఉన్నాయి, ఉత్తరాయణం,దక్షిణాయనంలో మొదటి ఆయనం ఉత్తరాయణం లో సృష్టికిసరియినదిగా నిర్ణయిస్తారు. మరల ఇందులో 3 ఋతువులు ఉన్నాయి.అవివసంత ఋతువు, గ్రీష్మఋతువు,వర్ష ఋతువు.వీటిలో మొదటిఋతువు వసంత ఋతువు గా నిర్ణయించుకుంటారు. ఈ వసంత ఋతువులో రెండు మాసాలు ఉన్నాయ్ అవి చైత్రమాసం,విశాఖ మాసం ఇందులో మొదటిది చైత్రమాసం కనుక ఈ మాసంలో సృష్టికి నిర్ణయిస్తారు. మరల చైత్ర మాసం లో రెండు పక్షాలు ఉన్నాయ్.అవి శుక్లపక్షం,కృష్ణపక్షం ఇందులో మొదటిది శుక్లపక్షం కనుక శుక్ల పక్షంలో వచ్చిన మొదటి తిధి లో పాడ్యమి నాడు సృష్టి చేయాలి అని నిర్ణయిస్తారు.పాడ్యమిరోజున పగలు,రాత్రి ఉన్ని కనుక మొదటిది వచ్చిన పగటివేళ సృష్టి చెయాలి అని నిర్ణయిచుకుంటారు. పగటివేళ లో 15ముహురహుర్తాలు ఉన్ని అని అందులో మొదట వచ్చిన బ్రహ్మ ముహుర్తం మంచిది అని బ్రహ్మ దేవుడు సృష్టిచేస్తాడు. ప్రపంచం లోని జనులందరి నక్షత్రగమనం ఆయిష్షుకు మొదటిరోజు కాబట్టి ఇది ఉగాది పండుగగా జరుపుకుంటాం.
ఉగాది పండుగని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకప్రజలు దీనిని ఉగాదిఅని, మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్డావాగా,తమిళులు దీన్ని పూత్తాండు గా,మలయాధిలు విషు అవి,సిక్కులు వైశాఖిగా పిలుచుకుంటారు. ఎవరు అని రకాలుగా పిలుచుకున్న పండగ చేసుకొని విధానం మాత్రం ఒక్క రీతిగానేఉంటుంది.శ్రీరాముడు,విక్రమాదిత్యుడు,శాలివాహనుడు ఉగాది రోజున పట్టాభిషేకం అయినది. వసంతం ప్రారంభంఐన చైత్రశుక్ల పాడ్యమినాడు సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ ఈ జగత్ సృష్టించాడు.ఇందులోకాల, గణన, గ్రహ,నక్షత్ర,రుతువులు,మాసాలు, పక్షాలు,వారలు,రోజులు,గంటలు, ఘడియలు, ప్రాణులు,కాలస్వరూపం ఐన సంవత్సరం లో ఉంటాయి.
ఉగాది పండుగని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకప్రజలు దీనిని ఉగాదిఅని, మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్డావాగా,తమిళులు దీన్ని పూత్తాండు గా,మలయాధిలు విషు అవి,సిక్కులు వైశాఖిగా పిలుచుకుంటారు. ఎవరు అని రకాలుగా పిలుచుకున్న పండగ చేసుకొని విధానం మాత్రం ఒక్క రీతిగానేఉంటుంది.శ్రీరాముడు,విక్రమాదిత్యుడు,శాలివాహనుడు ఉగాది రోజున పట్టాభిషేకం అయినది. వసంతం ప్రారంభంఐన చైత్రశుక్ల పాడ్యమినాడు సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ ఈ జగత్ సృష్టించాడు.ఇందులోకాల, గణన, గ్రహ,నక్షత్ర,రుతువులు,మాసాలు, పక్షాలు,వారలు,రోజులు,గంటలు, ఘడియలు, ప్రాణులు,కాలస్వరూపం ఐన సంవత్సరం లో ఉంటాయి.
ఉగాదిపండుగరోజున నిద్రలేచి, కొత్తబట్టలు ధరించి,ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టి,రంగుల ముగ్గులు వాసి,శ్రీమహా లక్ష్మికి ఆహ్వానము పలుకుతారు. ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా చస్తారు ఇందులో చెరకు తీపిదనం కోసం,చింతపండు పులుపు కోసం, మిరియాలు కారం కోసం,ఉప్పు లవణం కోసం,వేపపువ్వు చేదు కోసం,వగరు కాషాయం కోసం కలుపుతారు.ఇందులోవీటితోపాటు అరటిపండ్లు,మామిడికాయలు,బెల్లం వేస్తారు.వైద్య శాస్త్రం ప్రకారం రోగనిరోధక శక్తీ పెంచడానికి సహకరిస్తుంది.ఉగాది రోజున పచ్చడి తినడం వలన నూరేళ్ల పటు వజ్రదేహంతో అలంటి కష్టాలు లేకుండా జీవించమని అర్ధం.
ఈ షడ్రుచుల సంమ్మేళనం వలన జీవితంలో ఎలాంటి అనుభవాలను ఐనాస్వీకరించాలిఅనితెలుస్తుంది. ఉగాదిరోజునవిష్ణుసహస్రనామం,లలితసహస్రాణామాం పారాయణం చేయాలి .
ఉగాదిరోజున దేవాలయాలలో పంచాంగ శ్రవణం చెబుతారు. పంచాంగశ్రవణంఅనగాఐదుఅంలు అవితిధి,వార,నక్షత్ర,యోగం,కరణం.ఇవి మనిషి యొక్క సంపద,ఆయిష్షు, పాపప్రక్షాళన,వ్యాధినివారణమార్గాలను,శాంతిపూజలు చేయడంవలన ఇబ్బందులు తొలగించుకోవడానికి పంచాంగశ్రవణంతెలుపుతుంది.
పంచాంగ శ్రవణం గంగానది స్నానం తోసమానం.ఆఎడాదివర్షపాతం,ఏరువాక,పంటల పరిస్థితులు,రాజకీయం, వంటి విషయాలు ను పంచాంగ శ్రవణం తెలియజేస్తుంది.ఉగాది పంచాంగ శ్రవణం విన్నవారికి సూర్యుడిసౌర్యాని,చంద్రుడి ఇంద్ర వైభవాన్ని,కుజుడు శుభాన్ని,కేతువు కులాధిక్యతని,రాహువు బాహుబలి, శని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అని పురాణాలలో వివరించారు.
ఉగాది పండుగ అందరికి ఆనందాన్ని,సంపదను,ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని ఆశిస్తున్నాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి